AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 42 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అమరావతి మలివిడత భూ…

Tirumala Laddu: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూల కోసం ఇక నో కష్టాలు..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూల్లో నిలబడి ఉండాల్సిన అవసరం లేకుండా కియోస్క్ మిషన్ల ద్వారా లడ్డూలు…

రాసిపెట్టుకోండి.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది.. పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సభను నిర్వహించింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’…

Pawan Kalyan: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ…

సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌పై క్రిమినల్ కేసు నమోదు: గుంటూరు ఎస్పీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న సింగయ్య అనే వృద్ధుడి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.…

Yoga Day 2025: యోగాంధ్రా గ్రాండ్ సక్సెస్: విశాఖ RK బీచ్‌ వద్ద మోడీ, చంద్రబాబు యోగాసనాలు..!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ‘యోగాంధ్రా’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల…

Yogandhra: రెండు గిన్నిస్ రికార్డుల కోసం యోగాంధ్ర-2025.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం తీరాన్ని ఒక యోగా పండుగ వేదికగా మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే ఈ…

Pawan Kalyan: జగన్ ‘రప్పా రప్పా’ డైలాగ్‌పై పవన్ కళ్యాణ్ కౌంటర్.. ఏమన్నారంటే?

ఏపీ రాజకీయాల్లో పుష్పరాజ్‌ స్టైల్‌లో “రప్పా.. రప్పా..” డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్…

YS Jagan: టీడీపీ కార్యకర్తే నరుకుతా అన్నాడంటే సంతోషించాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో జరిగిన పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగమ్మ జాతరలో ప్రదర్శించిన…

YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన ఆరోపణలు.. ఆయనే వచ్చి నాకు వినిపించారు..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ట్యాపింగ్ జరిగిన సంగతి ముమ్మాటికీ నిజమేనని,…