ఏపీ కలెక్టర్ల సమావేశం.. మెగా DSC, ‘తల్లికి వందనం’ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ల సమావేశం ఈరోజు అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా…