విశాఖ జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల నోటిఫికేషన్ – పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఐసిడీఎస్‌ ప్రాజెక్ట్ పరిధిలో…

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్: అత్యల్ప వడ్డీ రేటుతో విద్యా రుణాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యను అభ్యసించదలచిన విద్యార్థుల కోసం గొప్ప ఊరట ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకారం, దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత విద్య…

ఏపీలో రియల్ బూస్ట్ !

ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఉత్సాహం పొందే దిశగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భవన నిర్మాణ, లేఅవుట్ ఆమోదాల సరళీకరణ, సింగిల్ విండో…

ఐబొమ్మ: పోలీసులకు హెచ్చరిక | Telugu Movie Piracy News 2025

తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతున్న పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హెచ్చరిక లేఖ విడుదల చేసింది. ఈ…

డింపుల్ హయతీ వివాదం 2025: ఉద్యోగి ఫిర్యాదు, జీతం & బెదిరింపులు

‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతీ, సినిమాలకంటే వివాదాల కారణంగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పనిచేస్తున్న…

Kantara Chapter 1: కాంతారా చాప్టర్ 1 టికెట్ రేట్ల పెంపుపై నెటిజన్ల ఆందోళన.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ ‘కాంతారా’ తన విజయాన్ని మళ్ళీ ‘కాంతారా: చాప్టర్ 1’ ద్వారా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన…

Midhun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. విజయవాడ…

Balakrishna vs Chiranjeevi: బాలకృష్ణ vs చిరంజీవి.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు, స్ట్రాంగ్ కౌంటర్..!

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ ను సైకో అనడంతో పాటు చిరంజీవి పేరును ప్రస్తావించడం ఇప్పుడు ఏపీలో హాట్…

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్.. షాక్‌లో అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటివద్దకే రూ.2.5 లక్షల వరకు ఉచిత సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకంను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా వైద్య సేవలను ప్రజల ఇంటివద్దకే అందించడం, తక్షణ చికిత్స అందించడం…