Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. ఎదురుగానే ట్రైన్.. అప్పుడు ఏం జరిగింది..?

దీన్ని పిచ్చి అనాలో..? వెర్రితనం అనాలో..? రోడ్డుపై నడపాల్సిన కారు ఏకంగా రైలు పట్టాలపై దూసుకెళ్లితే? రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది నిజంగా…

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న వివాదం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం!

తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ…

YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, సింగయ్య మృతి కేసులో హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్…

AP PGECET Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్‌-2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు…

Telangana High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలలలోగా, అంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్…

IAS Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ రిలీఫ్.. మళ్లీ తిరిగి అక్కడికే..!

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (CAT) నుండి బిగ్ రిలీఫ్ లభించింది. తనను తిరిగి తెలంగాణకే కేటాయించాలన్న ఆమె అభ్యర్థనను క్యాట్ ఆమోదించింది. డీవోపీటీ…

AP Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 42 అజెండా అంశాలకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 42 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అమరావతి మలివిడత భూ…

Nagababu: అంజనాదేవి ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పుకార్లపై ఫుల్ స్టాప్!

మెగా బ్రదర్స్ తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలకు మెగా బ్రదర్ నాగబాబు ముగింపు పలికారు. “అమ్మ ఆరోగ్యం పూర్తిగా బాగుంది. తప్పుడు వార్తలు ప్రచారం…

గద్వాల్ తేజేశ్వర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తరహాలోనే, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య చర్చనీయాంశమైంది. పెళ్లి అయిన నెల…

Tirumala Laddu: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూల కోసం ఇక నో కష్టాలు..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూల్లో నిలబడి ఉండాల్సిన అవసరం లేకుండా కియోస్క్ మిషన్ల ద్వారా లడ్డూలు…