Singer Mangli: మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. 9 మందికి పాజిటివ్‌!

తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు చర్చనీయాంశమైంది. జూన్ 10న ఆమె…

Mandula Samel: నా ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు.. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ సవాల్..!

తన పరువు ప్రతిష్టను లక్ష్యంగా చేసుకొని కావాలనే కుట్రలు పన్నుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు…

Kommineni Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాసరావుకు షాక్‌.. 14 రోజుల రిమాండ్

రాజధాని అమరావతిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌కు గురయ్యారు. జూన్ 9న హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన…

Bonalu 2025: భాగ్యనగరంలో బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు.. మంత్రి కొండా సురేఖ కీలక నిర్ణయం..!

తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రాచీన పండుగ బోనాలు, తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం అమ్మవారికి బోనం సమర్పించే…

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. 96 మందికి కీలక పదవులు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్త పీసీసీ కార్యవర్గం ప్రకటించబడింది. ఇందులో మొత్తం 96 మంది నేతలకు…

TGRTC: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. బస్ పాస్ ఛార్జీల పెంపు ఎంతంటే?

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రయాణికులకు షాకిచ్చింది. బస్ పాస్ ఛార్జీలను సమీక్షించి భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు నిర్ణయం…

Kaleshwaram Commission: 45 నిమిషాల విచారణ.. కమిషన్ ఎదుట హరీశ్ రావు చెప్పిన సమాధానాలు ఇవే..!

తెలంగాణ అతి ప్రాముఖ్యమైన కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నడుస్తున్న నేపథ్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం న్యాయ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. జస్టిస్ పీసీ…

Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్..!

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో…

AP EAPCET 2025 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకునే విధానం.. టాపర్స్ వివరాలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న EAPCET 2025 ఫలితాలు చివరకు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 3,62,448…

బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజ్, రాహుల్‌ వద్ద ఉద్యోగం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న…