చేవెళ్ల సమీపంలోని భయానక రోడ్డు ప్రమాదం – ప్రజల ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం టీఎస్ఆర్టీసీ బస్సు, గ్రావెల్తో నిండిన…
