Visakha Vande Bharat Train Attack: విశాఖకు వచ్చిన వందే భారత్ రైలుపై దాడి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
వందేభారత్ ఎక్స్ప్రెస్పై విచారణ సందర్భంగా కంచరపాలెం వద్ద రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన…
