Constitution Day: రాజ్యాంగ దినోత్సవ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

భారతదేశం శనివారం రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) నేపథ్యంతో సుప్రీంకోర్టులో  జరుగుతున్న రాజ్యాంగ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని మనందరికీ అందించిన…

Jagan జగన్ సర్కార్‌ సరికొత్త అధ్యాయం.. హై టెక్నాలజీతో ల్యాండ్‌ సర్వే..

ముఖ్యమంత్రి వై.ఎస్. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి…

IT Raids: రాముని పేరు చెప్పి రౌడీయిజమా ?.. మీ దాడులకు భయపడేది లేదు: కవిత

IT Raids: బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆ పార్టీ నాయకులు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని…

మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ…

BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి

BJP ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలవాలి. BJP గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీనే గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.…

Nanajipur శంషాబాద్‌లోని నానాజీపూర్‌ జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు.

హైదరాబాద్: ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మునిగి శంషాబాద్‌లోని నానాజీపూర్ జలపాతంలో ఆదివారం మృతి చెందారు. నానాజీపూర్‌లో నివాసముంటున్న చాకలి నాగరాజు (45),…

PM Modi: అగ్రరాజ్యం మెచ్చిన మన మోడీ.. జీ20 సదస్సులో భారత్ పాత్రపై ప్రశంసల జల్లు..

ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిలా మారేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను…

Train Accident: అకస్మాత్తుగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాజ్‌పూర్ కొరై స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

రోజూ అలా చేస్తున్నాడని.. తండ్రిని దారుణంగా చంపిన కొడుకులు.. కత్తులతో దాడి చేసి..

కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన తండ్రి వ్యసనాలకు బానిసై భార్యాపిల్లలను వేధించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి వాళ్ల చేతుల్లోనే బలైపోయాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దారుణం…

PM Modi: వారనాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం.. సదస్సుకు పంచకట్టుతో హాజరైన ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని…