సమ్మె ఆలోచన విరమించండి.. మీ కోసం నేను ఉన్నా: సీఎం రేవంత్ హామీ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 1, 2025న రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ…

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. అమూల్, మదర్ డెయిరీ లీటర్‌ ఎంతంటే..?

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే, అమూల్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు…

ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌ వచ్చేసింది.. 50% వరకు భారీ తగ్గింపులు.. మెగా ఆఫర్లు!

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై 50 శాతం వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. Apple, Samsung, ASUS వంటి ప్రముఖ బ్రాండ్లపై డబుల్ డిస్కౌంట్లు, బై వన్…

Azharuddin: అజహరుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏ నిర్ణయంపై హైకోర్టు స్టే..!

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌పై ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగించే ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు…

Pawan Kalyan: మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. అర్ధరాత్రి ఆ భయంతో బాధపడుతూ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజా వివరాలు వెల్లడించారు. ఇటీవల సింగపూర్‌లోని…

సింహాచలంలో జరిగిన విషాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల కారణంగా రూ.300 టికెట్ క్యూలైన్…

Simhachalam: సింహాచలం ఆలయంలో ఘోర ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి జరిగిన…

TG 10th Results 2025: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపే విడుదల.. మార్కుల విధానంలో కీలక మార్పులు..!

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్…

తెలంగాణలో బీర్లకు పెరిగిన డిమాండ్‌.. రోజుకు ఎన్ని కేసులు తాగుతున్నారో తెలుసా?

తెలంగాణలో ఎండాకాలం వచ్చేసింది. ఎండలు గట్టిగా దంచి కొడుతున్నాయి, ఈ కాలంలో చల్లని పానీయాలు చాలా అవసరం అవుతాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు, మద్యంప్రియులు చల్లగా…

Pawan Kalyan: పహల్గామ్ దాడిపై పవన్ కళ్యాణ్ మండిపాటు.. కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులా..?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. మత ప్రాతిపదికన 25 మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేసినా, కాంగ్రెస్…