ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటివద్దకే రూ.2.5 లక్షల వరకు ఉచిత సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకంను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా వైద్య సేవలను ప్రజల ఇంటివద్దకే అందించడం, తక్షణ చికిత్స అందించడం…

Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం ఇదే.. కవిత సంచలన ప్రెస్ మీట్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్…

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG సినిమా టికెట్ రేట్లపై తెలంగాణ-ఏపీ గ్రీన్ సిగ్నల్..!

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘OG’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ…

చెన్నై రైలులో 80 ఏళ్ల వృద్ధుడి ఆత్మగౌరవం.. స్వీట్లు అమ్ముతూ జీవన పోరాటం

చెన్నైలో ఒక లోకల్ రైలు ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రైలు లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు 80 ఏళ్ల వయసున్న వృద్ధుడు చేతిలో…

YCP MLC’s: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు – మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ లో…

CM Revanth: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్‌ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు…

KTR : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై ఫైర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను పార్టీ తరఫున పోటీకి నిలబెట్టనున్నట్టు కేటీఆర్…

Milk Price: దసరా గిఫ్ట్.. మదర్ డెయిరీ పాల, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరల్లో భారీ తగ్గింపు!

దసరా పండుగ సందర్భంగా, మదర్ డెయిరీ పాల, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలను తగ్గించింది. వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.…

Gold Prices: భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. ఎంతవరకు పడిపోతాయో తెలుసా?

దసరా, దీపావళి వంటి పండుగలు రాబోతున్న వేళ బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది 24…

Microsoft : ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ షాక్.. ఇక నుంచి వారానికి 3 రోజులు తప్పనిసరి!

ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి కనీసం మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని కొత్త నిబంధన…