Chennai : గూఢచర్యం చేస్తోన్న చైనీస్ హ్యాకింగ్ గ్రూ

Chennai : గూఢచర్యం చేస్తోన్న చైనీస్ హ్యాకింగ్ గ్రూ Chennai :  స్టేట్ ప్రాయోజిత చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్ నుండి ట్రాన్స్‌పోర్టేషన్ హబ్‌ల వరకు అనేక…

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల…

దేశంలో కొత్తగా 552 కోవిడ్-19 కేసులు, యాక్టివ్ కేసులు 6,591

గడిచిన 24 గంటల్లో 70 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మహారాష్ట్రలో మొత్తం రికవరీల సంఖ్య 80,19,947కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.18 శాతంగా ఉంది.రాష్ట్రంలో…

చిరు లీక్స్ నుంచి భోళా శంకర్ ఫొటోస్ లీక్

తెలుగు సినీ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్‌ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాల్లో నటిస్తున్నారు. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్…

రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఈ ఏడాది ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. ఉదయం వాన పాడితే సాయంత్రానికల్లా ఉక్కపోతతో  ఉక్కిరీబిక్కిరి చేస్తుంది. అలాగే  రేపటి నుంచి రోహిణి…

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్‌ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం…

బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం కారణంగా భారీగా ఆస్తి,ప్రాణనష్టo

బెంగళూరులో  గత కొన్ని రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తుతున్నాయి. బెంగళూరులో రుతుపవనాలకు ముందు వర్షాలు వినాశనం కలిగిస్తూనే ఉన్నాయి, బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో నగరం…

ఢిల్లీలో రూ.2,000 నోటు మార్పిడి తొలి రోజు గందరగోళం

మార్కెట్‌లో చ‌లామ‌ణి నుంచి రూ.2000 క‌రెన్సీ నోటు ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు ఆర్బీఐ గ‌త శుక్ర‌వారం ప్ర‌క‌టించింది.  రూ.2,000 నోట్ల మార్పిడి జరిగిన తొలి రోజైన మంగళవారం ఢిల్లీలోని పలు…

ఆస్ట్రేలియా సీఈవోలతో భేటీ అయిన ప్రధాని మోదీ

మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆస్ట్రేలియాకు చెందిన గ్రీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ సంస్థ ఫోర్టస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్…