Singaiah Case: సింగయ్య మృతి కేసు.. జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన సంఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గ్రామంలో జరిగిన పర్యటన సందర్భంగా…

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

గంజాయి లేదా డ్రగ్స్‌ను పెంచినా, విక్రయించినా వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా హెచ్చరించారు. జూన్ 26 అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్స్ డే…

YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, సింగయ్య మృతి కేసులో హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్…

AP: కుప్పంలో అమానుష ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన కలకలం రేపుతోంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది.…

ఈసారి కడపలో 10కి 10 కొడతాం.. మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఈసారి రాయలసీమలో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో సైతం పార్టీ ఆశించిన…

ఫోన్ తీసుకున్నారని లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని..!

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. గురువుకు గౌరవం తగ్గిపోయిందా? అన్న చర్చకు నాంది పలుకుతోంది. ఒకప్పుడు గురువు మాట అంటే శిరసు వంచే రోజులు..…

GVMC Mayor: జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయం..!

విశాఖలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన…

వైఎస్ జగన్‌కు ఈడీ షాక్.. దాల్మియా సిమెంట్స్ రూ.793 కోట్ల ఆస్తుల జప్తు

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. Enforcement Directorate (ఈడీ) తాజాగా ఈ కేసులను మళ్లీ యాక్టివ్ చేస్తూ, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793…

Vizag Ansusha: గర్భిణి అనూష హత్య కేసులో షాకింగ్ విషయాలు.. భర్త పథకం ప్రకారం..!

విశాఖలో గర్భిణి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అనూష అనే నిండు గర్భిణి దారుణ హత్యకు గురవడం, ఆమె భర్త జ్ఞానేశ్వర్‌నే నిందితుడిగా బయటపడటం సెన్సేషన్‌గా…

చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌.. మూడు నగరాలు కలిసి మెగాసిటీగా మారనున్న అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోబోతోంది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాలను కలిపి ఒక భారీ మెగాసిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు…