AP: కుప్పంలో అమానుష ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన కలకలం రేపుతోంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది.…

ఈసారి కడపలో 10కి 10 కొడతాం.. మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఈసారి రాయలసీమలో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో సైతం పార్టీ ఆశించిన…

ఫోన్ తీసుకున్నారని లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని..!

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. గురువుకు గౌరవం తగ్గిపోయిందా? అన్న చర్చకు నాంది పలుకుతోంది. ఒకప్పుడు గురువు మాట అంటే శిరసు వంచే రోజులు..…

GVMC Mayor: జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయం..!

విశాఖలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన…

వైఎస్ జగన్‌కు ఈడీ షాక్.. దాల్మియా సిమెంట్స్ రూ.793 కోట్ల ఆస్తుల జప్తు

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. Enforcement Directorate (ఈడీ) తాజాగా ఈ కేసులను మళ్లీ యాక్టివ్ చేస్తూ, దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793…

Vizag Ansusha: గర్భిణి అనూష హత్య కేసులో షాకింగ్ విషయాలు.. భర్త పథకం ప్రకారం..!

విశాఖలో గర్భిణి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అనూష అనే నిండు గర్భిణి దారుణ హత్యకు గురవడం, ఆమె భర్త జ్ఞానేశ్వర్‌నే నిందితుడిగా బయటపడటం సెన్సేషన్‌గా…

చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌.. మూడు నగరాలు కలిసి మెగాసిటీగా మారనున్న అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి చోటు చేసుకోబోతోంది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరాలను కలిపి ఒక భారీ మెగాసిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు…

YS Sharmila: ఇలాంటి సైకోలకి సమాజంలో ఉండే హక్కు లేదు.. వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!

ఒక మహిళపై అసభ్యంగా మాట్లాడిన కార్యకర్తపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి అయిన వైఎస్ భారతి…

AP: అమరావతికి కేంద్రం భారీ గ్రీన్ సిగ్నల్.. గ్రీన్‌ఫీల్డ్ హైవే, రిఫైనరీ ప్రాజెక్టులకు ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం చాలా హామీలు కాగితాల మీదే ఆగిపోయాయి. కానీ తాజాగా కేంద్రం ఇచ్చిన…

అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు.. రైతులను పలకరించిన తండ్రీకొడుకులు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుకనున్న ఈ9 రహదారి…