నల్గొండలో లవర్ కోసం 15 నెలల కొడుకును బస్టాండ్‌లో వదిలేసిన మహిళ..!

నల్గొండ జిల్లాలో అమానవీయమైన సంఘటన ఒక మహిళ చేత చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం ఓ తల్లి తన 15 నెలల చిన్న బిడ్డను…

Indiramma Canteens: ఆగస్టు 15 నుంచే రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా.. కొత్త మెనూ రెడీ!

రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లు ఇకపై అల్పాహారం (టిఫిన్) కూడా అందించనున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచే ఉదయం టిఫిన్ వడ్డించేందుకు అధికారులు…

Car Incident: గోడపైకి ఎక్కిన కారు.. చూసినవారికి షాక్, వీడియో వైరల్!

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నిద్ర మత్తులో కారు నడుపుతున్న డ్రైవర్, నేరుగా ఒక ఇంటి…

హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్లు.. రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్!

హైదరాబాద్‌లో ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఓ కల. ఆ కలను నిజం చేసే సమయం వచ్చేసింది. సరసమైన ధరలు, క్లియర్ టైటిల్స్, పారదర్శక విధానంతో మధ్య…

సూర్యాపేటలో కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు.. భారీగా స్పిరిట్, నకిలీ సీల్స్ స్వాధీనం

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సోమవారం భారీ దాడి చేసింది. హుజూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు మూడు…

కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్.. ఆహ్వానించిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ పర్యటనలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం…

బిగ్ షాక్.. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం ప్రక్రియ ప్రారంభం!

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే డిమాండ్ పై స్పందిస్తూ, మహారాష్ట్ర అటవీశాఖ…

పోస్టాఫీసులకు భారీగా క్యూ కడుతున్న మహిళలు.. అసలు కారణం ఇదే..!

వరంగల్ నగరంలోని పోస్టాఫీసులకు మహిళలు భారీగా క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘మహాలక్ష్మి పథకం’ కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక…

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. లక్షల మందికి లబ్ధి!

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల…

కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.. బాధ్యులపై క్రిమినల్ కేసులు..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిమ్స్…