అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: 250% టారిఫ్‌ ముప్పు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన, “భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగే పరిస్థితిని నేను…

మహ్మద్ అజరుద్దీన్ తెలంగాణ కేబినెట్‌లోకి – రేపు మంత్రిగా ప్రమాణం

మాజీ భారత క్రికెట్ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజరుద్దీన్ రేపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.  తెలంగాణ కేబినెట్‌లో ముస్లిం మంత్రులు లేకపోవడం…

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ (మొదటి మరియు రెండవ సంవత్సరం) పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బరిలో 58 మంది అభ్యర్థులు

హైదరాబాద్, అక్టోబర్ 24: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 81 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందగా, వారిలో…

తెలంగాణ బంద్‌తో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది – బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఆందోళన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా శనివారం రోజంతా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్…

గూగుల్ విశాఖలో $15 బిలియన్ డేటా సెంటర్ & AI ప్రాజెక్ట్ | ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో రూ.88,862 కోట్లతో అత్యాధునిక డేటా సెంటర్‌ను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు…

తెలంగాణలో అక్టోబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్: BC రిజర్వేషన్‌పై ఆందోళన

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం BC రిజర్వేషన్లను హైకోర్టు నిలిపివేయడంతో బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.దీనికి నిరసనగా ఈ నెల 14న…

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్‌ఎస్‌ నిరసన

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ప్రజల ప్రయాణ భారం పెరిగినందుకు ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర…

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ సారి బరిలో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని…

డబ్బులుంటే డాక్టరేట్ వచ్చినట్టే

హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిలో నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పెద్దితి యోహాను అనే…