దేశ రక్షణకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల కీలక నిర్ణయం.. జీతాలను విరాళంగా ప్రకటించిన నేతలు
భారత్-పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం దేశానికి తనవంతు మద్దతును ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…