BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్!

త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. TGSRTCలో ‘యాత్రాదానం’ వినూత్న కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం శుభకార్యాల రోజుల్లో అనాథలు, నిరాశ్రయ…

Nara Lokesh : టీడీపీలో కవిత చేరడం పై నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్

కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై నారా లోకేష్ సంచలన…

Kavitha : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కవిత!

ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఓటింగ్‌ కు…

High Court : గ్రూప్‌-1 కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ మెయిన్స్ పరీక్షలే!

గ్రూప్‌-1 కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్‌ను రద్దు చేయాలని…

రేవంత్ సర్కార్ బంపర్ కానుక.. ఒక్కో మహిళకు రూ.1600 విలువైన రెండేసి చీరలు!

బతుకమ్మ పండుగ (Bathukamma Festival) ముందు మహిళలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద “అక్క-చెల్లెళ్లకు…

Actress Ranga Sudha : రంగ సుధపై అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం కొత్తేమీ కాదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా టాలీవుడ్ నటి రంగ…

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS కీలక నిర్ణయం.. నోటా లేకపోవడంతో తటస్థ వైఖరి

ఉప రాష్ట్రపతి ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాలు తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. సెప్టెంబర్…

నేడు ప్రారంభం కానున్న మూసీ పునరుజ్జీవం పనులు.. సీఎం రేవంత్ శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం పనులు ఈ రోజు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టిన గోదావరి…

Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ గణనాథుడు

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం భక్తులను ఆకట్టుకునేలా కన్నులపండువగా జరిగింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు, శోభాయాత్ర అనంతరం గంగమ్మ ఒడికి చేరి హుస్సేన్‌సాగర్‌లోని…