GST 2.0 : వినియోగదారులకు శుభవార్త.. జీఎస్టీ 2.0తో తగ్గిన ధరలివే!

జీఎస్టీ 2.0 అమలుతో నేటి నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. ఇటీవల…

PM Modi: నవరాత్రి సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ సంచలన ప్రకటన..!

నవరాత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని దృష్టిలో ఉంచుకుని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలు కాబోతున్నాయని, ఆత్మనిర్భర్‌ భారత్‌…

చెన్నై రైలులో 80 ఏళ్ల వృద్ధుడి ఆత్మగౌరవం.. స్వీట్లు అమ్ముతూ జీవన పోరాటం

చెన్నైలో ఒక లోకల్ రైలు ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రైలు లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు 80 ఏళ్ల వయసున్న వృద్ధుడు చేతిలో…

CM Revanth: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్‌ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు…

Gold Prices: భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. ఎంతవరకు పడిపోతాయో తెలుసా?

దసరా, దీపావళి వంటి పండుగలు రాబోతున్న వేళ బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది 24…

Microsoft : ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ షాక్.. ఇక నుంచి వారానికి 3 రోజులు తప్పనిసరి!

ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి కనీసం మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని కొత్త నిబంధన…

Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగింపు.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఓటు చోరీపై హైడ్రోజన్‌ బాంబ్ పేలుస్తానని ముందే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంపై…

Mahieka Sharma : హార్దిక్ పాండ్యా కొత్త డేటింగ్ రూమర్స్.. మోడల్ మహీకా శర్మ ఎవరు?

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా హాట్ టాపిక్ అయ్యాడు. మాజీ భార్య నటాషా స్టాన్కోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, ఇప్పుడు…

IND vs PAK : మళ్లీ భారత్ vs పాకిస్తాన్ పోరు.. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ వివరాలు

ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం…

దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. ఇద్దరు నిందితులు ఘజియాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో ఖతం

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో జరిగిన…