అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం గుడ్ న్యూస్!

అయ్యప్ప భక్తులకు శుభవార్త! శబరిమల గర్భగుడిలో స్వయంగా పూజించబడిన బంగారు లాకెట్లను ట్రావెన్‌కోర్ దేవస్థానం పబ్లిక్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్…

తమిళ రాజకీయాల్లో బిగ్ టర్నింగ్.. బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు ఖరారు.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి!

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – అన్నాడీఎంకే (AIADMK) మళ్లీ కలిశాయి.…

Cheapest 5G Plans: అన్‌లిమిటెడ్ 5G డేటా + OTT బెనిఫిట్స్ కేవలం ₹299 నుంచి! జియో, ఎయిర్‌టెల్, Vi చీపెస్ట్ ప్లాన్లు ఇవే..!

ఇప్పటి మార్కెట్‌లో బడ్జెట్‌కి బెస్ట్ డీల్ కావాలా? ఇదిగో టాప్ 3 చీపెస్ట్ 5G ప్లాన్లు! ప్రస్తుతం డేటా అవసరం రోజురోజుకీ పెరుగుతుండటంతో, టెలికం కంపెనీలు వినియోగదారులను…

Google Layoffs: ఒక్క రోజులో వందల మంది ఉద్యోగులకు గూగుల్ గుడ్‌బై..! అసలేం జరుగుతోంది..?

టెక్ ప్రపంచాన్ని మరోసారి షేక్ చేసింది గూగుల్. ఒక్కరోజులోనే వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. గురువారం రోజు గూగుల్ తన కీలక విభాగాలైన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్,…

Nitish Kumar: నితీశ్‌ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి? బీజేపీ నేత వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం..!

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ పేరు మరోసారి నేషనల్ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఆయనను ఉప ప్రధాని పదవిలో చూడాలని బీజేపీ సీనియర్‌…

AADHAAR: ముఖం చూపించి ఆధార్ వెరిఫికేషన్.. కొత్త యాప్‌ను పరీక్షల దశలో ప్రారంభించిన కేంద్రం!

ఒకే మొబైల్ యాప్‌తో ఆధార్ గుర్తింపు చేయగలిగే కొత్త యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఢిల్లీలో జరిగిన ఆధార్…

AP: అమరావతికి కేంద్రం భారీ గ్రీన్ సిగ్నల్.. గ్రీన్‌ఫీల్డ్ హైవే, రిఫైనరీ ప్రాజెక్టులకు ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం చాలా హామీలు కాగితాల మీదే ఆగిపోయాయి. కానీ తాజాగా కేంద్రం ఇచ్చిన…

Revanth Reddy: బీజేపీని తరిమేయాలంటూ మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ వలస పాలకులను ఎలా దేశం నుంచి తరిమికొట్టారో, ఇప్పుడు భారత ప్రజలు బీజేపీ పార్టీని కూడా అదే విధంగా ఓడించాల్సిన అవసరం ఉందని…

Chandrika Devi Temple: ప్రసాదం కొనలేదని భక్తులపై దాడి.. దేవాలయం దగ్గరే రౌడీయిజం!

లక్నోలోని ప్రసిద్ధి చెందిన చంద్రికా దేవి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దేవాలయం వద్ద ప్రసాదం కొనకుండా వెళ్లిన భక్తులపై అక్కడి కొందరు దుకాణదారులు దాడికి దిగారు.…

ప్రధాని మోదీకి శ్రీలంక నుంచి అరుదైన గౌరవం.. “మిత్ర విభూషణ” అవార్డ్‌తో అంతర్జాతీయ గుర్తింపు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. శ్రీలంక ప్రభుత్వం ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం “మిత్ర విభూషణ”…