భారత్ ఆపరేషన్ సిందూర్ దాడి: లక్ష్యంగా 9 ఉగ్ర స్థావరాలు – లష్కరే తోయిబా క్యాంపులు నాశనం!

ఉగ్రవాదానికి బుద్ధి చెప్పే విధంగా భారత్ మరోసారి ఘాటు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు భారత వైమానిక దళాలు ఆపరేషన్…

హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ డ్రిల్స్ కింద, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నం ప్రధాన నగరాల్లో భారీ…

ఖర్గే సంచలన ఆరోపణలు: పహల్గాం ఉగ్రదాడికి 3 రోజుల ముందే మోదీకి సమాచారం?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…

పాకిస్తాన్‌పై గ్యాప్ లేకుండా కొడుతున్న మోదీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం, దౌత్య సంబంధాలపై పునర్విమర్శ మొదలుపెట్టిన కేంద్రం, ఇప్పుడు వాణిజ్య రంగంలోనూ…

Amaravati: అమరావతికి భవిష్యత్తు దిశగా కొత్త ఆరంభం.. మోదీ, చంద్రబాబు వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల కిరణంగా అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ పనులకు అట్టహాసంగా…

Vaibhav Suryavanshi: వయసు పై మళ్లీ వివాదం.. చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..!

ఐపీఎల్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానులను అబ్బురపరిచిన బీహార్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. వయసు కేవలం 14 ఏళ్లు అంటూ రికార్డులు…

ఉగ్రదాడిపై కేంద్రం సీరియస్: ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తాం.. అమిత్ షా

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది…

BCCIకి భారీ షాక్: రోబో కుక్క ‘చంపక్’ పై వివాదం.. కోర్టు నోటీసులు..!

ఐపీఎల్‌లో వినూత్నంగా పరిచయం చేసిన రోబో కుక్క ఇప్పుడు బీసీసీఐకు పెద్ద సమస్యగా మారింది. ‘చంపక్’ అనే పేరుతో గుర్తింపు పొందిన ఆ రోబో డాగ్ ఇప్పుడు…

భారత పౌరసత్వానికి ఇక ఆ కార్డులు చెల్లవు.. స్పష్టం చేసిన కేంద్రం..!

భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రకారం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులు భారత పౌరసత్వాన్ని నిర్ధారించడానికి చెల్లుబాటు అయ్యే పత్రాలు కావని స్పష్టం చేసింది.…

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. అమూల్, మదర్ డెయిరీ లీటర్‌ ఎంతంటే..?

పాల ధరలు మళ్లీ పెరిగాయి.. ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే, అమూల్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు…