PM Modi: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటన

బెంగళూరులో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఆయన “పూర్తిగా హృదయ విదారకమైనది”గా అభివర్ణించారు.…

Caste Census: కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం.. రెండు దశలుగా చేపట్టనున్న కేంద్రం

భారతదేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రక్రియను రెండు…

Bengaluru Stampede: RCB విజయోత్సవాల్లో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి..!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB అభిమానుల సంబరాలు విషాదంలోకి మారాయి. ఐపీఎల్ టైటిల్ విజయం తర్వాత జరిగిన విజయోత్సవాల్లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. VERY SAD 😔…

Shreyas Iyer: కప్ గెలవకపోయినా టాప్‌లో పంజాబ్.. శ్రేయస్ అయ్యర్ సక్సెస్ స్టోరీ!

ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలవలేకపోయినా.. పంజాబ్ కింగ్స్‌ను టేబుల్ టాప్‌లో నిలబెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌…

IPL 2025 Winner: 18 ఏళ్ల కల నెరవేరింది.. RCB ఐపీఎల్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది!

కోట్లాది మంది అభిమానుల కల నేడు నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి IPL ట్రోఫీని కైవసం చేసుకుంది. ‘‘ఈ…

Miss World 2025: ప్రపంచ సుందరి కిరీటానికి మరోసారి భారత్.. నందినీ గుప్తా గెలిస్తే వరల్డ్ రికార్డు..!

భారత్ ఇప్పటికే ఆరు సార్లు ప్రపంచ సుందరి (Miss World) కిరీటాన్ని గెలుచుకుంది. మొదటిసారిగా 1966లో రీటా ఫారియా ఈ టైటిల్‌ను అందుకుంది. ఇప్పుడు, ఏడోసారి ఈ…

New Rules: జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్‌డేట్‌ వరకు ఇవే ముఖ్యమైన మార్పులు!

జూన్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. డైలీ లావాదేవీలు చేసే వారికి ఇది అలర్ట్. క్రెడిట్ కార్డ్ రూల్స్, ATM…

Covid-19: భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం: 2,710 కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికంగా!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్‌లో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 2,710కి చేరింది. ఇప్పటివరకు ఏడుగురు మృతి…

Miss World 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం.. మిస్ వరల్డ్ కిరీటానికి ఫైనల్ పోరు రేపే!

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ ఈవెంట్‌ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎలిమినేషన్ రౌండ్స్ అనంతరం, 40 మంది క్వార్టర్‌ ఫైనలిస్టులు తుది పోరుకు…

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రధాని మోదీ ఆశీర్వాదం

బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, పాట్నా విమానాశ్రయంలో 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఐపీఎల్‌లో కేవలం 35 బంతుల్లో…