Black box: అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? విమాన ప్రమాదాల్లో ఇది ఎందుకు కీలకం?

విమాన ప్రమాదాలు జరిగిన ప్రతీసారి మనకు తరచూ వినిపించే పదం బ్లాక్ బాక్స్. ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎటువంటి లోపాలు చోటు చేసుకున్నాయి? అనే…

Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో ఇప్పటికీ అర్థం కావడం లేదు.. ప్రధాని మోదీతో రమేష్..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ భయానక ఘటనలో ఇప్పటిదాకా 265 మంది మరణించారు. అయితే ఈ ఘోర ప్రమాదం…

విమాన ప్రమాదంపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్పందన.. సంఘటనపై దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు స్పందించారు. ఈ విషాద ఘటన తమను పూర్తిగా షాక్‌కు గురి…

Sanjay Kapoor Passes Away: స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో కన్నుమూశారు. వయసు 53 సంవత్సరాలు. యూకేలోని పోలో మ్యాచ్‌లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా గుండె…

Flight Accident: విమాన ప్రమాదంలో ఒకే కుటుంబం మృతి.. చివరి సెల్ఫీ ఇప్పుడు వైరల్

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ ప్రతీక్ జోషీ, భార్య…

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 242 మంది మృతి.. సీపీ సంచలన ప్రకటన..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనపై అహ్మదాబాద్‌ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు.…

Air India Flight Crash: మెడికల్ హాస్టల్‌పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. స్థానిక బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో…

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. 242 మందితో కూలిన ఫ్లైట్..!

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో ఈ రోజు ఓ పెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్ విమానం మేఘాని…

Tatkal New Rule: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తత్కాల్ బుకింగ్‌పై కొత్త నిబంధనలు..!

తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టికెట్ మాఫియా, అనధికారిక ఏజెంట్ల నియంత్రణకు ఉద్దేశించి జూలై 1 నుంచి ఆధార్…

16 రోజులు, 120 మంది పోలీసులు, 3 రాష్ట్రాలు.. ఆపరేషన్ హనీమూన్ మిస్టరీ బయటికొచ్చింది!

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ బిజినెస్‌మెన్ రాజా రఘువంశీ హత్య కేసును మేఘాలయ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో రాజా భార్య సోనమ్ రఘువంశీ ప్రధాన సూత్రధారి అని…