New Trains: దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు.. ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి!
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుపుతోంది. ఈ విషయంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్…
