Karnataka: సినిమా టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం సినిమా ప్రియులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్ ధరను రూ.200కి పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.…
