అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు.. డిప్యూటీ కలెక్టర్లకు హెచ్చరికలు!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్ ద్వారా పేలుడు ఘటన జరగబోతుందని హెచ్చరించిన విషయం కలకలం…