Covid-19 India: దేశంలో మళ్లీ కరోనా కలకలం.. కొత్త వేరియంట్లు పెరుగుతోన్న ఆందోళన

దేశంలో కరోనా మళ్లీ విజృంభించటం ప్రారంభమైంది. కొత్త వేరియంట్లు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 278 యాక్టివ్…

గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన LIC.. ఒక్క రోజులోనే అన్ని లక్షల పాలసీలు!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేస్తూ, బీమా…

Modi-Chandrababu: చంద్రబాబును చూసి నేర్చుకోండి.. ప్రధాని మోదీ ప్రశంసలు..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరస్పర అభినందనలు, ప్రశంసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో మరోసారి ప్రధాని మోదీ – సీఎం…

Brothers Day 2025: అన్నైనా, తమ్ముడైనా.. ఈ బంధం మర్చిపోలేం!

మన దేశంలో బంధాలు ఎంతో విలువైనవి. వాటిలో అన్న-తమ్ముడు బంధం ఓ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. చిన్నతనంలో చేసుకున్న అల్లర్లు, పంచుకున్న నవ్వులు, తిట్లు, ఇవన్నీ…

Amit Shah: చరిత్రలో తొలిసారి: మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిజానికి వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో ఇది…

TIME100 దాతృత్వ జాబితాలో అంబానీ దంపతులు.. ఎన్ని కోట్లు విరాళమంటే?

భారతదేశపు అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ మొట్టమొదటిసారిగా TIME100 దాతృత్వ (ఫిలాంథ్రఫీ) జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2025…

50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. ఒక్కరోజులో 8,500 ఇళ్లు కూల్చివేత!

గుజరాత్‌లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) భారీ స్థాయిలో అటకెక్కిన ఆక్రమణలపై ఆకస్మిక ఆపరేషన్ చేపట్టింది. చందోలా సరస్సు పరిసర ప్రాంతంలో అక్రమంగా నిర్మించబడిన 8,500 ఇళ్లను…

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఏం జరిగింది..? అసలు ప్లాన్ ఏమిటి..?

1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య దేశాన్ని కుదిపేసిన సంఘటన. ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…

Mallikarjun Kharge: ఆపరేషన్ సింధూర్‌ పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. ఇది చిన్న యుద్ధం మాత్రమే..!

ఆపరేషన్ సింధూర్‌ను చిన్న యుద్ధంగా అభివర్ణిస్తూ, దానితోనే కేంద్రం తృప్తిపడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరిగిన ‘సమర్పణ సంకల్ప ర్యాలీ’లో ఆయన కేంద్ర…

ఆది కైలాష్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో వందలాది భక్తులు..!

ఆది కైలాష్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకుపోయారు. భారీ రాళ్లు, శిథిలాలతో మార్గం పూర్తిగా మూసుకుపోయిన నేపథ్యంలో యాత్రికులు, స్థానికులు…