Pahalgam Attack: పహల్గామ్ దాడిపై ప్రపంచ దేశాల ఆగ్రహం.. జీ7 ప్రకటనతో పాక్ ఒంటరి..!

పాకిస్తాన్‌పై మరోసారి అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై జీ 7 దేశాలు ఘాటు గా స్పందించాయి. పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తూ…

భారత్-పాక్ యుద్ధానికి డేట్ ఫిక్స్..? అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్!

ఉపఖండంలో ఉద్రిక్తతల మేఘాలు కమ్ముకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో…

Miss World 2025: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు.. 20 రోజుల గ్రాండ్ ఈవెంట్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్ మళ్లీ ఒకసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 10 నుంచి 31 వరకు నగరంలో జరగనున్నాయి.…

పాకిస్తాన్‌పై గ్యాప్ లేకుండా కొడుతున్న మోదీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం, దౌత్య సంబంధాలపై పునర్విమర్శ మొదలుపెట్టిన కేంద్రం, ఇప్పుడు వాణిజ్య రంగంలోనూ…

Pakistan: పాకిస్తాన్‌లో బాంబ్ పేలుడు: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు!

పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లా వానాలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా పలువురు గాయాలపాలయ్యారు. ఈ పేలుడు వానాలోని స్థానిక శాంతి…

India Pakistan War: భారత్ vs పాకిస్తాన్: అణు యుద్ధం సంభవిస్తే ఎవరి బలం ఎంత?

భారత్ దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్‌ “నో ఫస్ట్ యూజ్” (మొదట దాడి చేయదగిన విధానం) అనుసరిస్తుంది. కానీ పాకిస్తాన్ ముందు…

భారత్ – పాకిస్థాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఇండియాలో వీటి ధరలు పెరిగే ఛాన్స్..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించడంతో భారత్ – పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడి వెనుక…

BCCI: పాకిస్థాన్‌తో ఇక క్రికెట్ కట్.. బీసీసీఐ సంచలన నిర్ణయం..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు, దాడిలో అనేకమంది గాయపడ్డారు.…

పహల్గాం దాడిపై పాకిస్తాన్‌లో హాట్ టాపిక్.. గూగుల్ ట్రెండ్‌లో టాప్ సెర్చ్‌లు ఇవే..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి భారత్‌లో తీవ్ర ఆవేదనకు కారణమైంది. అయితే, ఈ ఘటనపై మిగిలిన ప్రపంచంతో పాటు పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా…

సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి..? మోదీ దెబ్బతో పాక్‌కు భారీ నష్టం తప్పదా..?

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో 28 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని…