Shravana Masam 2025: శ్రావణ మాసంలో జాగ్రత్త! ఈ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది

శ్రావణ మాసం పవిత్రమైనది, భక్తి, శ్రద్ధతో పూజలు చేస్తే కోరుకున్న ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కానీ, ఈ మాసంలో తెలియక కొన్ని పనులు చేస్తే దరిద్ర…

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్,…

మహిళలను వేధించేవారికి షీ టీమ్స్ షాక్.. 478 మందిని పట్టుకున్న పోలీసులు..!

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ (SHE Teams) నిరంతరం ఆకతాయిలకు చెక్ పెడుతోంది. హైదరాబాద్ నగరంలో మహిళలపై ఈవ్‌టీజింగ్, అసభ్య ప్రవర్తనలకు పాల్పడేవారిపై…

Secunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు, భారీ భద్రత ఏర్పాట్లు!

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల జూలై 13 నుండి 15 వరకు ఘనంగా జరుగనుంది. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు హాజరయ్యే ఈ…

Guru Pournami 2025: నేడే గురుపౌర్ణమి.. ఈ రోజున ఇలా చేయండి.. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంటికీ శ్రేయస్సు!

ఈ రోజు గురు పౌర్ణమి, లేదా వ్యాస పౌర్ణమి. వేదవ్యాస మహర్షి జన్మదినంగా గుర్తించబడే ఈ పౌర్ణమి రోజున, ఆయనను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా పూజలు నిర్వహించబడుతున్నాయి. వేదాల‌ను…

TTD: తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త.. అన్నప్రసాదంలో ఇకపై అవి కూడా!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులకు టీటీడీ మరో మంచి వార్తను అందించింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజన సమయంలో భక్తులకు వడ్డించే…

Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ.. తొలి ఏకాదశి ప్రత్యేకత

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు విపరీతంగా తరలివచ్చారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారం…

Tholi Ekadasi 2025: తొలి ఏకాదశి వ్రతం వల్ల కలిగే అద్భుత ఫలితాలు.. తప్పకుండా చదవండి!

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజును “తొలి ఏకాదశి”గా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుని ఉపవాసంతో, భక్తితో పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, మరణానంతరం మోక్షం లభిస్తుందని…

Jagannath Rath Yatra 2025: వస్తున్నాయ్.. జగన్నాథుడి రథ చక్రాలు వస్తున్నాయ్! పూరీలో మహోత్సవ వాతావరణం

పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం కన్నుల పండువగా జరిగే ఈ మహోత్సవం కోసం ఈసారి దాదాపు 12 లక్షల…

Bonalu 2025: భాగ్యనగరంలో బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు.. మంత్రి కొండా సురేఖ కీలక నిర్ణయం..!

తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రాచీన పండుగ బోనాలు, తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం అమ్మవారికి బోనం సమర్పించే…