LIC Recruitment: ఎల్‌ఐసీలో భారీ ఉద్యోగాలు.. నెలకు లక్షలకు పైగా జీతం!

భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో ఉద్యోగం కావాలనుకునే వారికి శుభవార్త. ఎల్‌ఐసీ భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO),…

YS Jagan: ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. జగన్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు…

Kota: కోటా శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి (Rukmini) హైదరాబాద్‌లోని ఇంట్లో రాత్రి 1…

Richest Ganpati: ఖరీదైన వినాయకుడు.. ముంబయి గణపయ్యకు రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌

ముంబయిలోని మతుంగా ప్రాంతంలో జీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటు చేసే వినాయక మండపం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ గణపతి ఉత్సవానికి ఏకంగా రూ.474.46 కోట్ల…

Revanth Reddy: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది బీజేపీనే.. సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు చట్టాలు…

Rahul Sipligunj: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్..!

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా హరిణి రెడ్డి అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు సమాచారం. ఈ వేడుక…

Chandrababu: ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌…

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలనం.. రాహుల్‌ గాంధీకి మద్దతు..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన “ఓట్‌ చోరీ ఉద్యమం”కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించారు. సిస్టమాటిక్‌ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) తప్పనిసరిగా చేయాలని…

కృష్ణాష్టమి వేడుకలో ఘోర విషాదం.. ఊరేగింపులో ఐదుగురు మృతి..!

హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు విషాదంలో ముగిశాయి. రామంతాపూర్ గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఊరేగింపులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో రథం విద్యుత్ తీగలకు తగలడంతో…

మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక

ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార NDA తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీ.పి. రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా…