పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి చంద్రబాబు పై అసూయ, ద్వేషం ఉన్నాయని, కిరణ్ కుమార్ రెడ్డిపై సైతం అనవసర ఆరోపణలు చేస్తున్నారని నల్లారి…
Vande Bharat Express: సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వందే భారత్ కు ఎందుకంత ప్రచారం చేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎప్పుడెప్పుడా…
కలీమ్ను హత్య చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతుండగానే.. ఇంతలో హత్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు. హైదరాబాద్లో…
కోళ్ల కాళ్లకు కట్టే కత్తులు గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరో వ్యక్తి కోడి కత్తి గుచ్చుకోవడంతో చనిపోయారు.…
Palabhishekam to CM KCR: శబరిమలలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి అయ్యప్ప స్వాములు పాలాభిషేకం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. …