నడిరోడ్డుపై యువకులను చితక్కొట్టిన తెనాలి పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో!

తెనాలీలోని పోలీసులు నడిరోడ్డుపైనే ముగ్గురు యువకులను దారుణంగా కొట్టిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్‌పై గంజాయి మత్తులో దాడి చేశారన్న ఆరోపణలతో ఈ…

Jyoti Malhotra: పాక్‌లో జ్యోతికి ఏకే-47 గన్‌మెన్ల భద్రత.. షాకింగ్ వీడియో వైరల్!

పాకిస్తాన్ గూఢచారి కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె పాకిస్తాన్ టూర్‌లో తాలూకు ఓ సంచలన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…

‘థియేటర్ల బంద్’ వెనక అసలు కారణం ఇదే.. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజు!

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ కారణంగా టాలీవుడ్‌లో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అల్లు…

వైఎస్సార్ జిల్లా పేరు మార్పు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. జిల్లాను ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా పిలవాలని చంద్రబాబు సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.…

Pawan Kalyan: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై తన అభిప్రాయాన్ని బలంగా…

Miss World 2025: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..!

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై వివాదం ముంచుకొస్తోంది. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు…

SRH vs KKR: కాటేరమ్మ కొడుకుల ఊపు చూశారా.. ఫైనల్ మ్యాచ్ లో SRH మాస్ షో..!

ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన ధాటిని చూపించింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఎలా ఆడిందో, అదే జోరుతో చివరి…

హైదరాబాద్‌తో పాటు ఏడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల దర్యాప్తులో సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ చేస్తోన్న పోలీసులు ఆందోళనకరమైన వివరాలను బయటపెట్టారు. కస్టడీలో ఉన్న నిందితులు సిరాజ్‌ మరియు సమీర్‌ ఇటీవల…

Covid-19 India: దేశంలో మళ్లీ కరోనా కలకలం.. కొత్త వేరియంట్లు పెరుగుతోన్న ఆందోళన

దేశంలో కరోనా మళ్లీ విజృంభించటం ప్రారంభమైంది. కొత్త వేరియంట్లు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 278 యాక్టివ్…

Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల చివరిరోజు.. భక్తుల రద్దీతో సందడి

తెలంగాణ కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారం రోజుతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి,…