Flight Accident: విమాన ప్రమాదంలో ఒకే కుటుంబం మృతి.. చివరి సెల్ఫీ ఇప్పుడు వైరల్

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ ప్రతీక్ జోషీ, భార్య…