విజయనగరం టెర్రర్ కేసులో కొత్త మలుపు.. జిహాదీ కుట్రపై ఎన్ఐఏ దూకుడు!

విజయనగరం ఉగ్రకుట్ర కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్ అలీ ఖాన్ ‘ఇత్తేహదుల్ ముస్లిమీన్’ అనే గ్రూప్‌ను స్థాపించి, దక్షిణాది రాష్ట్రాలలో…