తెలంగాణలో తమిళనాడు తరహా స్కూల్ బ్రేక్‌ఫాస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యా పునరుజ్జీవన వేడుక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.…

మేడారం మహాజాతరకు కేంద్ర నిధులు మంజూరు చేయాలి.. సీఎం రేవంత్ డిమాండ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మేడారం మొక్కులు చెల్లించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,…

ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ రూ.1000, అభిమానులకు షాక్..!

పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక మోహన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా…

Caste Income: గుడ్ న్యూస్.. ఇక నుంచి క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సులభంగా పొందొచ్చు

గతంలో కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificate) పొందాలంటే ప్రతి దరఖాస్తుకు తహశీల్దార్ ఆమోదం తప్పనిసరిగా అవసరం అవుతుండేది. అయితే ఇప్పుడు ‘మీ సేవ’ (Mee Seva)…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. TGSRTCలో ‘యాత్రాదానం’ వినూత్న కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం శుభకార్యాల రోజుల్లో అనాథలు, నిరాశ్రయ…

Marwadi: తెలంగాణలో ముదురుతున్న కొత్త ఉద్యమం.. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం..!

తెలంగాణలో మరో కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. సోషల్‌మీడియాలో “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదం విస్తృతంగా వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగిందనే ఆరోపణలు వస్తుండటంతో, స్థానికులు…

Organ Donation: తెలంగాణా గ్రేట్.. దేశంలోనే నెం.1 అవయవ దానంలో ఘనత..!

అవయవ దాన పరంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అవయవ దానాల్లో దేశంలోనే అగ్రస్థానాన్ని తెలంగాణ కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2024లో దేశవ్యాప్తంగా…

Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల చివరిరోజు.. భక్తుల రద్దీతో సందడి

తెలంగాణ కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారం రోజుతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి,…

Covid-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభణ.. ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే?

కరోనా మళ్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250కి పైగా యాక్టివ్…

హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ డ్రిల్స్ కింద, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నం ప్రధాన నగరాల్లో భారీ…