Pakistan Cricket: ఐసీసీ టోర్నమెంట్‌తో దివాలా తీసిన పాక్ క్రికెట్ బోర్డు.. రూ.800 కోట్ల భారీ నష్టం!

29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పీసీబీ దాదాపు రూ.800 కోట్ల నష్టాన్ని చవిచూసింది,…