Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ.. ఉబ్బసం బాధితులకు ఉచితంగా

ప్రతి సంవత్సరం మృగశిర కార్తి రోజున నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమవుతుంది.…