Rishabh Pant: రూ.27 కోట్లు పెట్టి తీసుకుంటే.. చేసింది 17 పరుగులే.. రిషబ్ పంత్‌పై లక్నో ఫ్యాన్స్ ఫైర్..!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యధిక ధరకు (రూ.27 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన రిషబ్ పంత్ నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు…