రాసిపెట్టుకోండి.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సభను నిర్వహించింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’…
