ఒడిశాలోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్వస్థలాలకు టీమిండియా.. సూర్య తప్ప బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో టీమిండియా క్రికెటర్లకు మంచి బ్రేక్…
తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్: భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్, తాన్యా దంపతులకు బుధవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో…